Vaishnavi: నన్ను అలా చూసి మాపేరెంట్స్ ఒకటే చెప్పారు..! బేబీ హీరోయిన్ వైరల్ కామెంట్స్,

Baby| ‘బేబీ’సినిమాలో హీరోయిన్ గా వేసిన వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya పదహారణాల తెలుగు అమ్మాయే. ముందు ఏవో చిన్న చిన్న సినిమాలో చేసింది, అందులోనే ‘అల వైకుంఠపురం లో’ అల్లు అర్జున్ AlluArjun చెల్లెలు గా చేసింది. ఇప్పుడు ‘బేబీ‘ సినిమాలో కథానాయకురాలిగా చేసింది. ఆనంద్ దేవరకొండ AnandDeverakonda, విరాజ్ అశ్విన్ లు ఇందులో కథానాయకులు.

సాయి రాజేష్ దర్శకుడు. ఈమె సినిమాకి ఒక పిల్లర్, ఆమె ఇందులో చాలా సహజంగా నటించి అందరినీ మెప్పించింది. అలాగే ఫస్ట్ డే బేబీ రూ. 7 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించాయి. వైష్ణవి చైతన్యకు ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. బో lod సీన్స్ లో నటించారు.

మీ పేరెంట్స్ ఏమన్నారు.. వైష్ణవి మాట్లాడుతూ చిన్నప్పటి నుండి అలా ఉండాలి ఇలా ఉండాలని మా పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. బేబీ సినిమాలో బో:: ld ల్డ్ సీన్స్ ఉన్నాయి. మా పేరెంట్స్ అవి చూస్తూ కేవలం పాత్రను ఊహించుకున్నారు. అక్కడ వాళ్ళ అమ్మాయిని చూస్తున్న భావన కలగలేదు. పేరెంట్స్ గా కాకుండా ఆడియన్స్ గా చూశారు. కొంచెం ఇబ్బందికర ఫీలింగ్ ఏదైనా కలిగినా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఆ ఫీలింగ్ కూడా పోయింది.

నేను స్పెసిఫిక్ గా అడిగాను. మూవీ కంటెంట్ మాత్రమే చూశాను అన్నారు. అలాంటి సీన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని చెప్పారని వైష్ణవి సమాధానం చెప్పింది. ఇక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన వైష్ణవి చైతన్యకు బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు ఇకపై ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ వస్తాయా లేదా అనేది చూడాలి. ఈ మూవీలో ఆఫర్ ఇవ్వడం ద్వారా నాకు దర్శకుడు సాయి రాజేష్ పునర్జన్మ ఇచ్చాడని ఆమె చెప్పుకొచ్చారు.

Leave a Reply