టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ ఆకస్మిక మరణం చెందారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఈ ఉదయం ఆయన కన్నుమూశారు.
గతకొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆర్యన్ రాజేశ్ హీరోగా రామానాయుడు నిర్మించిన ‘నిరీక్షణ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రసాద్ (NSR Prasad Director) దర్శకత్వం వహించారు.
ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ‘శత్రువు’, నవదీప్ హీరోగా ‘నటుడు’ చిత్రాలను తెరకెక్కించారు.ప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.