Diabetes : షుగర్ 500 ఉన్నా సరే .. మీరు 15 రోజుల్లో ఇలా తగ్గించుకోండి…!

Diabetes : ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య షుగర్. అదే మదుమేహ వ్యాధి. దీన్నే ఇంగ్లీష్ లో డయాబెటిస్ అంటారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు. మారుతున్న మనిషి జీవన శైలే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతోంది.

అయితే.. షుగర్ వస్తే.. ఇక జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలా? షుగర్ ను కంట్రోల్ చేయలేమా? నయం చేయలేమా? దీనికి ఇంటి చిట్కాలేవీ లేవా? మన ఇంట్లో ఉండే వాటితో.. షుగర్ ను తగ్గించలేమా? ఇంగ్లీష్ మందులు ఖచ్చితంగా వాడాల్సిందేనా? అటువంటి వాటికి సమాధానమే ఈ కథనం. షుగర్ ఎంతున్నా సరే.. కొన్ని చిట్కాలు పాటిస్తే.. కొన్ని నియమాలు పాటిస్తే.. 15 రోజుల్లో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తెల్లన్నం తినడం పూర్తిగా మానేయాలి
షుగర్ రావడానికి ప్రధాన కారణం మనం తినే అన్నం. అవును.. మన భారతదేశంలో ఎక్కువగా అన్నం తినే వాళ్లలో తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి.మనం తినే బియ్యం బాగా పాలిష్ చేసినవి. వాటిలో ఉండే విటమిన్స్, మాంసకృత్తులు అన్నీ పోయి.. కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతాయి. కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే. బియ్యంలో 77 గ్రాములు కార్బొహైడ్రేట్స్ ఉంటాయి.

ఎక్కువగా అన్నాన్నే తింటూ ఉండటం అలవాటు చేసుకోవడం వల్ల.. షుగర్ వ్యాధి తొందరగా బాడీని అటాక్ చేస్తుంది.షుగర్ వ్యాధిని నయం చేయాలంటే ముందు అన్నం తినడం మానేయాలి. అలాగే చాలా మంది అన్నం ఎక్కువ కూర తక్కువ తింటుంటారు. కానీ.. అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినాలి. కురల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అందుకే కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తింటే.. షుగర్ వెంటనే డౌన్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూరలు ఎక్కువగా తినే వాళ్లకు అసలు షుగర్ రానే రాదు. ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది.

Diabetes : ఉప్పు వాడకం తగ్గించాలి

Diabetes : మొలకెత్తిన విత్తనాలు

Leave a Reply