Mahesh Babu | 2004లో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ‘నాని’ అనే సినిమా వచ్చింది. ఇది పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటించింది. మహేష్ బాబుకి, రమ్యకృష్ణ.. కి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఇందులో ఉంటుంది. ‘మార్కండేయ’ అంటూ సాగే ఈ పాటని తర్వాత.. సినిమాలో డిలీట్ చేయడం కూడా జరిగింది.అయితే యూట్యూబ్లో అందుబాటులో ఉండటంతో నెటిజన్లు ఈ పాట గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు.
‘అప్పుడు మహేష్ తో రొమాన్స్ చేసి.. ఇప్పుడు తల్లిగా చేస్తుంది రమ్యకృష్ణ’ అని అంటున్నారు. ‘కానీ సినిమాల్లోని పాత్రలని ఇలా పర్సనల్ గా తీసుకోకూడదు’ అంటూ మరి కొంతమంది అంటున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ప్రేక్షకులు చూశారు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం.తల్లీ, కొడుకుల సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్…
గుంటూరు కారం డిజిటల్ స్ట్రీమింగ్..
రీసెంట్గా రిలీజ్ అయింది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది కూడా.! మరి అలాంటి ఈ సూపర్ డూపర్ హిట్ .. ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసుకోవాలని ఉందా.. అయితే జస్ట్ వచ్ దిస్ స్టోరీ. ఇక అకార్డింగ్ టూ ఫిల్మ్ సిటీ టాక్.. గుంటూరు కారం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. ఇందుకోసం భారీ డీల్ను కూడా కుదుర్చుకుందట. ఇక ఇండస్ట్రీ రూల్స్ అనుగుణంగా.. రిలీజ్ డేట్ నుంచి 50 లేదా 60 రోజుల్లో ఈ ను స్ట్రీమింగ్ చేయనుందట నెట్ ఫ్లిక్స్.
Also Read : సంచలనం సర్వే.. Apలో ఎవరి గ్రాఫ్ ఎలా ఉందో చూడండి